WNP: అక్షర పాఠశాలలో విద్యార్థినిపై జరిగిన లైంగిక దాడి ఘటనపై శుక్రవారం మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో నేరప్రవృత్తి పశువుల కంటే హీనంగా పెచ్చరిల్లుతోందని, ఈ ఘటన మొత్తం సమాజానికే తలవంపు తెచ్చే చర్య అని ఆయన పేర్కొన్నారు. BRS నాయకులపై అక్రమ కేసులను భేషరతుగా ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.