MBNR: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పీజీ మొదటి సంవత్సరం 2025 – 26 పరీక్షల షెడ్యూల్ విడుదల అయినట్లు మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా. కే. పద్మావతి పేర్కొన్నారు. పీజీ మొదటి సెమిస్టర్ పరీక్షలు మేలో ఉంటాయన్నారు. టైమ్ టేబుల్ వెబ్ సైట్లో ఉందని తెలిపారు. పూర్తి వివరాలకు కళాశాలలో సంప్రదించాలని వెల్లడించారు.