BHPL: రేగొండ మండలం కొడవటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన నాన్ AC గదులు, హాల్స్&సూట్ రూమ్స్ నిర్వహణ కోసం శనివారం ఈ-టెండర్లు & బహిరంగ వేలం నిర్వహించనున్నట్లు EO మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గలవారు రూ.5 లక్షల ధరవాత్తు సొమ్ము చెల్లించి టెండర్ ప్రక్రియలో పాల్గొనాలని సూచించారు.