AP: మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ స్పందించారు. లడ్డూ అంశంపై అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? అనవసరమన్నారు. మండలిలో మాత్రం చర్చ జరగాల్సిందేనని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో ప్రతి అంశం రాజకీయంతో ముడిపడి ఉందని తెలిపారు.
Tags :