కామారెడ్డి: జిల్లాలోని డోంగ్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు వైద్యురాలు డాక్టర్ శ్రీలేఖ నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరం ఉదయం 10:30 గంటల నుండి ప్రారంభమవుతుందన్నారు. కావున డోంగ్లి పీహెచ్సీ పరిధిలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డు, ఫోన్ తీసుకురావాలన్నారు.