కోనసీమ: సుప్రీంకోర్టు తీర్పు వలన దళిత క్రైస్తవులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని న్యాయవాది ధూళి జయరాజు అన్నారు. మండపేటలో బుధవారం అయన మాట్లాడుతూ.. దళిత క్రైస్తవులకు ఉండే రక్షణ కవచం లాంటి చట్టాన్ని తొలగించడం రాజ్యాంగ విరుద్ధమని ప్రముఖ దళిత న్యాయవాది దూలి జయరాజు మాదిగ పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పును పునర్ విచారించాలని డిమాండ్ చేశారు.