WGL: దుగ్గొండి మండల తాహసీల్దార్గా ముసిక సమ్మక్క బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ప్రజలకు పారదర్శక సేవలు అందించడమే తన లక్ష్యమని తెలిపారు. సాదా బైనామా ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న రెవిన్యూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.