SRPT: అనంతగిరి మండల పాస్టర్స్ కమిటీ ఎన్నిక జరిగింది. అధ్యక్షునిగా రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్గా జాన్ వెస్లీ, ఉపాధ్యక్షుడిగా ఆదాము, కార్యదర్శిగా శామ్యూల్ కిరణ్ ఎన్నికయ్యారు. కోర్ కమిటీ ఛైర్మన్ శ్రవణ్ కుమార్, డిసిప్లిన్ కమిటీ ఛైర్మన్ యేసయ్య సమక్షంలో ఎన్నిక జరిగింది. కార్యక్రమంలో కమిటీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిటీ సేవలు విస్తరించాలని ఆకాంక్షించారు.