MDK: తూప్రాన్ మండలం నర్సంపల్లి శివారు రెడ్యానాయక్ తండాకు చెందిన నలుగురు విద్యార్థులు గురుకుల ప్రవేశ పరీక్షలో ప్రతిభ చూపి ఎంపికైనట్లు HM సుధాకర్ తెలిపారు. పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాయగా నలుగురు ఎంపికైనట్లు వివరించారు. విద్యార్థులు ఎంపిక కావడం పట్ల ఎంఈవో డాక్టర్ సత్యనారాయణ అభినందించారు.