SKLM: జి.సిగడాం మండలం వెంకయ్యపేట పంచాయితీ సర్పంచ్ మామిడి ధనలక్ష్మి స్వర్గస్తులైనారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ ఆయన స్వగృహానికి వెళ్ళి నివాళులర్పించారు. ఆమె కుటుంబ సభ్యులను ఓదార్చి, దైర్యం చెప్పి ప్రగాడ సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాయల రమణ, ఎంపీపీ ప్రతినిది మీసాల రమణ ఉన్నారు.