MBNR: బాలానగర్ మండల కేంద్రంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను సంత బజార్ నిర్వహణ హక్కుల వేలంపాట ఈ నెల 26న ఉదయం 11 గంటలకు జరగనుంది. ఆసక్తి గలవారు రూ. 15,000 డిపాజిట్ చెల్లించి వేలంలో పాల్గొనాలని సర్పంచ్ వెంకటేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.