ASR: అన్నదాత సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక భరోసా ఇస్తుందని టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షులు మోజూరు తేజోవతి అన్నారు. సోమవారం అరకులోయ మండలం పద్మాపురం పంచాయితీలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధి కొరకు పనిచేస్తుందన్నారు.