TPT: శెట్టిబలిజ జాతి పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి అధికారులు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ గోవిందరావు, డీఆర్వో నరసింహులు, బీసీ సంక్షేమ శాఖ డీడీతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.