ELR: బీజేపీ ప్రతిష్టత్మకంగా నిర్వహిస్తున్న జనతా వారధి కార్యక్రమాని సోమవారం ఏలూరులో నిర్వహించారు. ఈ మేరకు ఏలూరు బీజేపీ జిల్లా అధ్యక్షులు శ్రీ చౌటపల్లి విక్రమ్ కిషోర్ ఆధ్వర్యంలో పలు సమస్యలపై జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వికు బీజేపీ శ్రేణులు వినతిపత్రాలు అందజేశారు. అలాగే సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కలెక్టర్ను కోరారు.