WNP: ఆయిల్ పామ్ సాగుపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో పరిశ్రమను 16 నెలల్లోనే పూర్తి చేశామని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని, మరి వనపర్తి జిల్లాలో ఆయిల్ పామ్ పరిశ్రమ ఎందుకు పూర్తి కాలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.