MDCL: కూకట్పల్లిలో పేకాట స్థావరంపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. నిర్మానుష ప్రదేశంలో పేకాటాడుతున్న ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారినుంచి రూ.23 వేలు స్వాధీనం చేసుకున్నారు. జూదరులను కూకట్పల్లి PSకు తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.