TG: తమది రైతు రాజ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎలాంటి వాతావరణంలోనైనా పామాయిల్ సాగు చేయొచ్చని తెలిపారు. రైతులు పామాయిల్ సాగు వైపు దృష్టి పెట్టాలని సూచించారు. పామాయిల్ ఫ్యాక్టరీని రైతులు ఉపయోగించుకోవాలని కోరారు. రైతుల కోసం సీఎం రేవంత్ నిత్యం ఆలోచిస్తునే ఉంటాడని చెప్పారు.