AP: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ఏపీ ఆక్వా రంగాన్ని దెబ్బతీసింది. పాలిమర్ కొరతతో ప్యాకింగ్ ఖర్చులు పెరిగాయంటూ ఎగుమతిదారులు రైతుల వద్ద కేజీకి రూ.10 తగ్గించి కొంటున్నారు. దీంతో ఉమ్మడి ప.గో. రైతులకే రోజూ రూ.75 లక్షల నష్టం వాటిల్లుతోంది. ఎక్స్ పోర్టర్లు సిండికేట్గా మారి దోచుకుంటున్నారని, ప్రభుత్వం పట్టించుకోట్లేదని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.