SRPT: గరిడేపల్లి మండలంలోని కీతవారిగూడెం గ్రామ సమీపంలో ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్జీటీ ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు, ఆయన కుమారుడు జ్ఞానేశ్వర్ గాయపడ్డారు. వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎస్సై నరేష్ బాధితులను వెంటనే 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.