KKD: పోర్ట్ ప్రాంతంలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు శనివారం జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డీవో, పౌరసరఫరాల అధికారులు, పోలీసులతో కలిసి 29 గోదాములు, చెక్ పోస్టులను పరిశీలించారు. బియ్యం స్టాక్, రవాణా రికార్డులు, రిజిస్టర్లను సవివరంగా పరిశీలించి అనుమానాస్పద అంశాలపై దృష్టి సారించారు.
Tags :