భువనగిరి: నేడు భువనగిరికి రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల రానున్నారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామన్న పేట మల్లేశం తెలిపారు. జనవరిలో నిర్వహించిన ప్రధాన మంత్రి సంసద్ ఖేల్ మహోత్సవం క్రీడలో గెలిచిన వారికి ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ముఖ్యఅతిథిగా బహుమతులు ప్రధానం చేస్తారని పేర్కొన్నారు. రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్, మంత్రి బీఎల్ వర్మ వస్తున్నట్లు తెలిపారు.