PLD: ఈపూరు మండలం బద్రుపాలెంలో పిండి ముసలయ్య అనే టీడీపీ కార్యకర్త ప్రమాదంలో మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ. 5 లక్షల బీమా చెక్కును ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు అందజేశారు. ఎంపీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి మృతుల కుటుంబాలకు అందజేయడం దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేదన్నారు.