AP: కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే వున్నం హనుమంతరాయ చౌదరి అనారోగ్యంతో తెల్లవారుజామున కన్నుమూశారు. టీడీపీలో సుదీర్ఘ కాలం పనిచేసిన ఆయన, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడిగా, మార్ఫెడ్ ఛైర్మన్గా సేవలు అందించారు. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ప్రస్తుతం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన మృతిపై రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.