SRCL: నర్మెట్టలో అత్యాధునిక ఆయిల్ పామ్ కర్మాగారాన్ని ఈ నెల 22న సీఎం ప్రారంభించనున్నారు. 20 నుంచి 22 వరకు జరిగే రైతు మేళాలో సాగు పద్ధతులు, దిగుబడిపై నిపుణులు అవగాహన కల్పిస్తారు. సిరిసిల్ల రైతుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం ఉందని, పాల్గొనేవారు 73966 67094 నంబర్కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని తెలిపారు.