WGL: ఉగాది పండుగను పురస్కరించుకొని నర్సంపేట మున్సిపాలిటీ పాలకమండల సభ్యులు గురువారం కుటుంబ సమేతంగా గీసుగొండ మండలంలోని కొమ్మాల శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్బంగా మున్సిపల్ ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ- రామానంద్లు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. స్వామి వారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.