HNK: నర్మెట్టలో నేటి నుంచి నిర్వహించనున్న రైతు మేళా ఎగ్జిబిషన్, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని ఏవో శ్రీనివాస్ అన్నారు. రైతు మేళా ఎగ్జిబిషన్, ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రారంభం, రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాలు ఉంటాయని, ఈ నెల 20, 21, 22న జరిగే ఈ ఉత్సవాలకు శాయంపేటలోని అన్ని గ్రామాల రైతులు హాజరు కావాలన్నారు.