HYD: తెలంగాణ శాసనమండలిలో ప్రభుత్వ విప్లుగా అద్దంకి దయాకర్, డాక్టర్ బల్మూర్ వెంకట్ నర్సింగ్ రావును ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. శాసనసభ వ్యవహారాల్లో సమన్వయం, పార్టీ విధానాల అమలులో విప్లు కీలక పాత్ర పోషించనున్నారు. దీంతో HYDలో వారి అభిమానులు, కాంగ్రెస్ నేతలు మన యూనివర్సిటీ సహా పలుచోట్ల సంబరాలు చేసుకున్నారు.