BDK: మధిర ఇల్లందులపాడులో మున్సిపల్ ఛైర్పర్సన్ సామినేని సుజాత ఆధ్వర్యంలో భట్టి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చొరవతో రూ. 594 కోట్లతో రోడ్ల విస్తరణకు నిధులు మంజూరు కావడంతో కాంగ్రెస్ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశాయి. మధిర, బోనకల్, ఎర్రుపాలెం, వైరా మండలాల్లో 5 ప్రధాన రహదారులు ఫోర్ లైట్ ఏర్పడుతుందని అన్నారు.