రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్ వద్ద పద సంచలనం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరువూరు నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గురువారం బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.