VSP: గాజువాకలో ఇటీవలే నేవీ ఉద్యోగి రవీంద్ర చేతిలో దారుణహత్యకు గురైన మౌనిక హత్య కేసును జ్యుడీషియల్ ఎంక్వైరీ వేయాలని శనివారం పెద్దఎత్తున మహిళ సంఘాలు, దళిత ప్రజాసంఘాలు నిరసన చేపట్టారు. దోషులను కఠినంగా శిక్షించాలంటే జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపి, మౌనికకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.