BHPL: ఉగాది పర్వదినను పురస్కరించుకుని HYD పట్టణ కేంద్రంలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRను గురువారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ MLA గండ్ర వెంకటరమణారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ను శాలువతో సత్కరించి.. ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.