KNR: చొప్పదండి మండలం రాగంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిన్న సాయంత్రం ఉపాధ్యాయులు ముందస్తు ఉగాది పండుగ సంబరాలను నిర్వహించారు. ఉగాది పండుగ ప్రాముఖ్యతను, ఉగాదిని జరుపుకుంటారనే విషయంపై విద్యార్థులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. అనంతరం ఉగాది పచ్చడిని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.