SDPT: తెలుగు నూతన సంవత్సరం ‘పరాభవ’ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఏడాది అందరి కష్టాలు తొలగి, విజయాలకు నాంది కావాలని ఆకాంక్షించారు. ప్రతి కుటుంబంలో కొత్త వెలుగులు నిండాలని, సమాజంలో ఆధ్యాత్మికత పెరగాలని కోరుకుంటూ, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందోత్సవాల మధ్య ఈ పర్వదినాన్ని జరుపుకోవాలని ఆయన సందేశమిచ్చారు.