VKB: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగను పురస్కరించుకుని “మట్టి పాత్రలు వాడండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి-కుల వృత్తులను ప్రోత్సహించండి” అనే నినాదంతో రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమారు అసెంబ్లీ స్పీకర్ ఛాంబర్లో మట్టి పాత్రలను మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మంత్రి పొన్నంను అభినందించారు.