BHNG: జిల్లాలోని ధర్మారెడ్డి, పిలాయిపల్లి, బునాదిగాని కాల్వల ఆధునికీకరణ పనుల ఊసేలేదు. వృథాగా పోతున్న మూసీ జలాలను సద్వినియోగం చేసుకుని ఆయకట్టును మరింత స్థిరీకరించేందుకు గతేడాది పిల్లాయిపల్లి కాల్వకు రూ. 86 కోట్లు, ధర్మారెడ్డిపల్లికి రూ. 124 కోట్లు, బునాదిగాని కాల్వకు రూ. 266 కోట్ల పరిపాలనాపరమైన అనుమతులు వచ్చాయి.
Tags :