MBNR: జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు ఎంఎస్ కే ఫంక్షన్ హాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన ఇఫ్తార్ బిడ్డలకు మాజీమంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మైనార్టీ సోదరులకు రంజాన్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నేహపూర్వక వాతావరణంలో రంజాన్ వేడుకలు నిర్వహించుకోవాలని సూచించారు.