PDPL: 2025-26 యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ కోయ శ్రీ హర్ష తెలిపారు. 334 కేంద్రాల ద్వారా సుమారు 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, 12.59 లక్షల గన్నీ సంచులు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. డిఫాల్ట్ రైస్ మిల్లర్ల నుంచి గతంలో రూ. 2.18 కోట్లు వసూలు చేశామని పేర్కొన్నారు.