AP: నంద్యాల జిల్లా నూనెపల్లెలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను భార్య చంపేసింది. భర్తను చంపి ప్రమాదవశాత్తు చనిపోయినట్లు చిత్రీకరించారు. పోలీసు విచారణలో భార్య కుట్ర బయటపడింది. నిందితురాలు హమీద, ప్రియుడు ఇలియాస్, అతని స్నేహితుడు వీరాంజనేయులును పోలీసులు అరెస్ట్ చేశారు.