VKB: రంజన్ పర్వదినాన్ని పురస్కరించుకొని బుధవారం బంట్వారం మండల కేంద్రంలోనీ మసీద్ దగ్గరలో ముస్లిం మహిళలకు బంట్వారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రంజాన్ తోఫాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మర్పల్లి మార్కెట్ కమిటీ డైరెక్టర్ పోచారం యాదగిరి, మాజీ సర్పంచ్ స్వామి, నర్సింహులు, ప్రభాకర్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.