ATP: రాయదుర్గం పట్టణంపై కోట వద్ద ఉన్న భక్త కన్నప్ప ప్రైమరీ పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు తనిఖీ చేశారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం నాణ్యతను విద్యార్థులను అడిగారు.