ELR: ఇంటి పన్ను, కుళాయి పన్ను వసూళ్లలో పంచాయితీ అభివృద్ధి అధికారులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని డీపీవో కొడాలి అనురాధ హెచ్చరించారు. బుధవారం ఉంగుటూరు పంచాయతీ కార్యాలయంలో గ్రామపంచాయతీ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహిచంచారు. నూరు శాతం ఇంటి పన్ను వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎంపీడీవో రమేష్ బాబు ఉన్నారు.