ఆదిలాబాద్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ రఘు గణపతి అధ్యక్షతన ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విడతల వారీగా మరిన్ని ప్రగతి కార్యక్రమాలను నిర్వహిస్తామని ప్రిన్సిపల్ తెలిపారు.