KMR: బీర్కుర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కస్తూర్బా గాంధీ విద్యాలయంలో బుధవారం నిర్వహించిన హిందీ పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఏ సెంటర్లో 147 మంది, బీ సెంటర్లో 146 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 100% మంది పరీక్షకు హాజరయ్యారు. ఫ్లైయింగ్ స్కాడ్ బృందం పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసింది.