NDL: పగిడ్యాల మండలం లక్మాపురంకు చెందిన టీడీపీ నాయకులు బోయ శేఖర్ గుండెపోటుతో మృతి చెందారు. విషయం తెలిసిన ఎమ్మెల్య గిత్త జయసూర్య ఇవ్వాల లక్మాపురం చేరుకొని శేఖర్ మృతదేహాన్నికి పూల మాల వేసి నివాళులర్పించారు. MLA శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు ఉన్నారు.