MDCL: అల్వాల్ మండలంలో విద్యార్థులకు ఉత్తరం రచనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉత్తరాల రాశారు. అలాగే మచ్చ బొల్లారం ప్రాథమిక స్కూల్ అమృత వర్షిణి అనే విద్యార్థిని ఎంఈవోకు ఉత్తరం తన సొంత మాటల్లో ఉత్తరం రాసింది. ఆమె రాసిన ఉత్తరం ఎంఈవోతో పాటు ఉపాధ్యాయులను ఆకట్టుకొని ప్రశంసలు అందుకుంది. భవిష్యత్తులో ఆమె ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆకాంక్షించారు.