MNCL: బెల్లంపల్లి మండలం కన్నాల రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్లో భాగంగా రైతులకు మంగళవారం కిట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ADA రాజానరేందర్ 125 మంది రైతులకు పెన్, నోట్ బుక్, క్యాప్ , క్లోత్ బ్యాగ్, క్యాలెండరు, కలిగిన కిట్లను అందజేశారు. కిట్లు పొందిన రైతులందరూ తప్పకుండ సహజ వ్యవసాయం చేయ్యాలన్నారు.