RR: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి కుత్బుల్లాపూర్, కూకట్పల్లి సహా వివిధ ప్రాంతాల్లో ఒకేరోజు ఏకంగా 101 టాయిలెట్ల క్లీనింగ్ చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. 119 పబ్లిక్ టాయిలెట్లు గుర్తించిన అధికారులు, 9 టాయిలెట్లకు రిపేరింగ్ చర్యలు సైతం పూర్తి చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.