RR: రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం బూర్గుల రైతు వేదికలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా రైతులకు ప్రకృతి వ్యవసాయ కిట్లను మండల వ్యవసాయ అధికారి నిషాంత్ కుమార్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు పర్యావరణాన్ని రక్షించవచ్చన్నారు.