KMR: రంజాన్ మాసం విలువైన రాత్రులను నిర్లక్ష్యం చేయకుండా తహజ్జాద్, తరావీహ్ ప్రార్థనలు నిర్వహించుకోవడానికి ఉపయోగించుకోవాలని మౌలానా ఇస్మాయిల్ నవ్సారీ అన్నారు. ఆదివారం రాత్రి బాన్సువాడలోని మదీనా మసీదులో జరిగిన షాబ్-ఏ-ఖాదర్ సమావేశంలో మాట్లాడారు. రంజాన్ అనేక రాత్రులు గడిచిపోయాయని అల్లాహ్ను సంతోష పెట్టడానికి ఎక్కువగా ప్రార్థనలు నిర్వహించి క్షమాపణ కోరాలన్నారు.