ఉమ్మడి WGL జిల్లా ప్రజల చిరకాల కోరికైన మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి జూన్ నెలలో శంకుస్థాపన చేయడానికి కసరత్తు చేస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ ప్రారంభానికి ముఖ్యఅతిథిగా PM నరేంద్ర మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ప్రాజెక్టుకు సుమారు రూ. 850 కోట్లు వ్యయమవుతుందని అంచనా. అయితే ఇప్పటికే ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించిన విషయం తెలిసిందే.